కొత్త 108 అంబులెన్సుల్లో వెంటిలేటర్లు
అమరావతి:  ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా కొనుగోలు చేసిన 108 అంబులెన్సుల్లో వెంటిలేటర్లు అమర్చుతున్నారు. మొత్తం 400 పైగా వాహనాలు కొనుగోలు చేశారు. ఇందులో 104 వాహనాలను ఏఎల్‌ఎస్‌ (అడ్వాన్స్‌డ్‌ లైప్‌ సపోర్ట్‌) వాహనాలుగా మార్చుతున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న బాధితులను రకక్షించడంలో భాగంగా ఈ వాహనాలు పనిచేస…
భయం లేకనే నేతల బరితెగింపు..
భయం లేకనే నేతల బరితెగింపు.. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ప్రజల అభీష్టం మేరకు ఏర్పడాలి, సుపరిపాలన సాగించాలి. ప్రస్తుతం మహారాష్టల్రో ఇందుకు భిన్నంగా జరుగుతోంది. భాజపా, శివసేన, కాంగ్రెస్, ఎన్‌సీపీలు అధికారమే పరమావధిగా వ్యవహరించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయి. శాసనసభ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పున…
రాష్ట్రానికి త్వరలో కొత్త గవర్నర్‌?
రాష్ట్రానికి త్వరలో కొత్త గవర్నర్‌? సాక్షి, బెంగళూరు:  రాష్ట్రానికి త్వరలో కొత్త రాజప్రతినిధి రాబోతున్నారా?, గవర్నర్‌ మార్పు తప్పదా అనే వార్తలు గుప్పుమంటున్నాయి. అనారోగ్యంతో బాధపడుతున్న కర్ణాటక రాష్ట్ర గవర్నర్‌ వజుభాయి రుడాభాయి వాలాకు విశ్రాంతి నిస్తారనే వార్తలు హాట్‌ టాపిక్‌గా మారాయి. ఆయన స్థానంలో…
Image
23 దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సులు సీజ్‌
అమరావతి:  మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్‌ నేత జేసీ దివాకర్‌ రెడ్డికి రవాణా శాఖ అధికారులు గట్టి షాక్‌ ఇచ్చారు. దివాకర్‌ ట్రావెల్స్‌కు చెందిన 23 బస్సులను ఆర్టీఏ అధికారులు గురువారం సీజ్‌ చేశారు. నిబంధనలకు విరుద్దంగా నడస్తున్న దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సులపై రవాణా శాఖ కమిషనర్‌ సీతారామాంజనేయులు, జాయింట్‌ కమిష…